భారతదేశం, మే 4 -- గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన మద్యం విధానంపై ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్.. ఫోకస్ పెట్టింది. ఈ మొత్తం వ్యవహారంలో రాజ్ కసిరెడ్డిపై ప్రధానంగా ఆరోపణలు ... Read More
భారతదేశం, మే 4 -- రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. రాగల 2-3 గంటల్లో ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. విపత... Read More
భారతదేశం, మే 4 -- ఆపరేషన్ కగార్తో మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటు 10 రోజుల నుంచి సాయుధ బలగాలు తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలను జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టుల ఏరివేతే లక్... Read More
భారతదేశం, మే 4 -- తెలంగాణ రాష్ట్రంలో డీఈడీ కోర్సుకు మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. డీఈఈసెట్కు గత ఏడాదే దరఖాస్తుల సంఖ్య పెరగ్గా, ఈసారి పోటీపడే వారి సంఖ్య రెట్టింపునకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తు... Read More
భారతదేశం, మే 4 -- ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడుపై తెలుగుదేశం పార్టీ దృష్టి సారించింది. ఈ నెల 27 నుంచి మూడు రోజులపాటు మహానాడును కడప జిల్లా కేంద్రంలో నిర్వహించాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఈ నేపథ్... Read More
భారతదేశం, మే 4 -- కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల చదువును, జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్నదని.. సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. డిగ్రీ కళాశాలలకు దాదాపు రూ. 800 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బ... Read More
భారతదేశం, మే 3 -- తెలంగాణ ఆర్టీసీ.. దేశంలోనే స్మార్ట్గా మారుతోంది. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు తరలిస్తూ.. మెరుగైన సేవలందించడానికి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. ప్రగతి రథం.. ప్రజా సేవ... Read More
భారతదేశం, మే 3 -- మద్యం సరఫరా, డిస్టిలరీలపై రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. ప్రతి నెలా రూ. 50 కోట్ల నుంచి 60 కోట్లు ఎలా వసూలు చేశారు.. ఆ సొమ్మంతా ఏయే రూపాల్లో ఎవరికిచ్చారు.. ప్రధాన సూత్ర... Read More
భారతదేశం, మే 3 -- జీవితంలో ఎవరూ లేకున్నా.. కావాల్సింది చదువు అని బలంగా నమ్మారు పోపూరి పూర్ణచంద్రరావు. అందుకే నైస్ విద్యాసంస్థను స్థాపించారు. అనాథలు, వీధి బాలలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలని సంకల్పిం... Read More
భారతదేశం, మే 3 -- అమరావతిలో సభ జరిగిన వేదిక మీద నుంచి చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లు అనేక అబద్దాలను మాట్లాడారని.. మాజీమంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఆ సభ చూసిన తరువాత అమరావతి అనేది ఒక అంతుల... Read More