Exclusive

Publication

Byline

8 గంటలు.. 100కు పైగా ప్రశ్నలు.. సిట్‌ విచారణలో కీలక విషయాలు చెప్పిన రాజ్‌ కసిరెడ్డి!

భారతదేశం, మే 4 -- గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన మద్యం విధానంపై ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్.. ఫోకస్ పెట్టింది. ఈ మొత్తం వ్యవహారంలో రాజ్ కసిరెడ్డిపై ప్రధానంగా ఆరోపణలు ... Read More


ఏపీలో ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్.. పిడుగులు పడే అవకాశం.. ప్రజలారా జాగ్రత్త!

భారతదేశం, మే 4 -- రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. రాగల 2-3 గంటల్లో ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. విపత... Read More


మావోయిస్టులతో మాటల్లేవు.. మాట్లాడుకోవడాల్లేవు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

భారతదేశం, మే 4 -- ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటు 10 రోజుల నుంచి సాయుధ బలగాలు తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలను జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టుల ఏరివేతే లక్... Read More


డీఈడీ చదివేయ్.. పంతులు కొలువు కొట్టేయ్.. ఈనెల 15 వరకే దరఖాస్తుకు అవకాశం

భారతదేశం, మే 4 -- తెలంగాణ రాష్ట్రంలో డీఈడీ కోర్సుకు మళ్లీ డిమాండ్‌ పెరుగుతోంది. డీఈఈసెట్‌కు గత ఏడాదే దరఖాస్తుల సంఖ్య పెరగ్గా, ఈసారి పోటీపడే వారి సంఖ్య రెట్టింపునకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తు... Read More


కడప జిల్లాలో టీడీపీ మహానాడు.. ప్లేస్ ఫిక్స్.. ఈసారి ఎన్నో ప్రత్యేకతలు.. 10 ముఖ్యమైన అంశాలు

భారతదేశం, మే 4 -- ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడుపై తెలుగుదేశం పార్టీ దృష్టి సారించింది. ఈ నెల 27 నుంచి మూడు రోజులపాటు మహానాడును కడప జిల్లా కేంద్రంలో నిర్వహించాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఈ నేపథ్... Read More


బడా కాంట్రాక్టర్లకు వేలకోట్ల బిల్లులు ఇస్తారు.. విద్యార్థుల ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లించరా? : హరీష్

భారతదేశం, మే 4 -- కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల చదువును, జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్నదని.. సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. డిగ్రీ కళాశాలలకు దాదాపు రూ. 800 కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్ బ... Read More


మన ప్రగతి రథం చాలా స్మార్ట్ గురూ.. అందుబాటులోకి క్యూఆర్ కోడ్ కీచైన్లు!

భారతదేశం, మే 3 -- తెలంగాణ ఆర్టీసీ.. దేశంలోనే స్మార్ట్‌గా మారుతోంది. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు తరలిస్తూ.. మెరుగైన సేవలందించడానికి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. ప్రగతి రథం.. ప్రజా సేవ... Read More


ప్రతి నెలా రూ.50 కోట్లు వసూలు.. ఆ డబ్బంతా ఎవరికి ఇచ్చారు.. రాజ్ కసిరెడ్డిపై ప్రశ్నల వర్షం!

భారతదేశం, మే 3 -- మద్యం సరఫరా, డిస్టిలరీలపై రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. ప్రతి నెలా రూ. 50 కోట్ల నుంచి 60 కోట్లు ఎలా వసూలు చేశారు.. ఆ సొమ్మంతా ఏయే రూపాల్లో ఎవరికిచ్చారు.. ప్రధాన సూత్ర... Read More


అనాథలను ఆణిముత్యాలుగా తీర్చిదిద్దుతున్న 'నైస్‌'.. ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఆహ్వానం

భారతదేశం, మే 3 -- జీవితంలో ఎవరూ లేకున్నా.. కావాల్సింది చదువు అని బలంగా నమ్మారు పోపూరి పూర్ణచంద్రరావు. అందుకే నైస్ విద్యాసంస్థను స్థాపించారు. అనాథలు, వీధి బాలలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలని సంకల్పిం... Read More


అమరావతి అనేది అంతులేని కథ.. ఎలా జేబులు నింపుకోవాలన్నదే చంద్రబాబు ఆలోచన : అంబటి రాంబాబు

భారతదేశం, మే 3 -- అమరావతిలో సభ జరిగిన వేదిక మీద నుంచి చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లు అనేక అబద్దాలను మాట్లాడారని.. మాజీమంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఆ సభ చూసిన తరువాత అమరావతి అనేది ఒక అంతుల... Read More