Exclusive

Publication

Byline

Vijayawada : సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసు.. వల్లభనేని వంశీకి రిమాండ్‌ పొడిగింపు.. వచ్చేనెల 4 వరకు జైల్లోనే!

భారతదేశం, మార్చి 25 -- వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు రిమాండ్‌ పొడిగించింది. వచ్చేనెల 4 వరకు రిమాండ్‌ పొడిగించింది. వంశీతో పాటు మరో నలుగురికి కూడా రిమాండ్ పొడిగించింది. సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో వ... Read More


TG Betting Apps Case : పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు విష్ణుప్రియ, రీతు చౌదరి.. ఇది రెండోసారి!

భారతదేశం, మార్చి 25 -- పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చారు రీతు చౌదరి, విష్ణుప్రియ. ఇప్పటికే ఈనెల 20న వీరు విచారణకు హాజరయ్యారు. వారం కాకముందే మళ్లీ పోలీసులు వీరిని విచారణకు పిలిచారు. బెట్టింగ్ యాప్స్ ... Read More


Hyderabad : బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి.. రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య

భారతదేశం, మార్చి 25 -- క్రికెట్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని సోమేశ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి గౌడవెల్లిలో ఈ విషాద ఘటన జరిగ... Read More


Amaravati : కలెక్టర్లు దర్పం ప్రదర్శించడం కాదు.. క్షేత్రస్థాయిలో పర్యటించాలి : సీఎం చంద్రబాబు

భారతదేశం, మార్చి 25 -- కలెక్టర్ అంటే దర్బారు, దర్పము కాదు.. ప్రజల్లో మనిషి అయి.. ప్రగతి మనసుతో ఆలోచించి.. తన పదవీకాలంలో ఆ జిల్లాపై చెరగని ముద్ర వేయాలి.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించార... Read More


Hyderabad : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు.. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు యాంకర్ శ్యామల

భారతదేశం, మార్చి 24 -- బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు విచారణకు హాజరయ్యారు యాంకర్ శ్యామల. న్యాయవాదిలో కలిసి విచారణకు వచ్చారు. ఇప్పటి వరకు కేసులో పో... Read More


Vijayawada Tourism : టూరిజం హబ్‌గా విజయవాడ.. పుదుచ్చేరి తరహాలో బ్రాండింగ్.. 10 ముఖ్యమైన అంశాలు

భారతదేశం, మార్చి 24 -- అమరావతికి గేట్ వేగా ఉన్న విజయవాడను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్య, పర్యాటక కేంద్రంగా విరాజిల్లిన విజయవాడకు.. పూ... Read More


Telangana BJP President : తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్ ఎవరు.. ప్రకటనకు కౌంట్‌డౌన్ ప్రారంభం!

భారతదేశం, మార్చి 24 -- కేంద్ర మంత్రి, ప్రస్తుత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆదివారం హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. షెడ్యూలు ప్రకారం.. సికింద్రాబాద్‌లో జరిగే ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొనాల్సి ఉంద... Read More


Hanamkonda IIIT : హన్మకొండ జిల్లాలో కొత్త ట్రిపుల్‌ ఐటీ.. స్థలాన్ని పరిశీలించిన అధికారులు

భారతదేశం, మార్చి 24 -- బాసరలో ఇప్పటికే ట్రిపుల్ ఐటీ ఉంది. దీనికి అనుబంధంగా తెలంగాణలో మరో రెండు కొత్త క్యాంపస్‌లను ప్రారంభించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంట్లో ఒక దాన్ని హన్మకొండ జిల్లాలో ఏర్పాటు ... Read More


Kokapet Land Cost : కోకాపేటలో ఎకరం ఎంతో తెలుసా.. అక్కడే భూముల రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి?

భారతదేశం, మార్చి 24 -- హైదరాబాద్ అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు, పెట్టుబడులు, కంపెనీల స్థాపనల కారణంగా భాగ్యనగరం ప్రపంచపటంలో ప్రత్యేక స్థానాన... Read More


HYD Lawyer Murder : పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య.. లాయర్‌ను మర్డర్ చేసిన ఎలక్ట్రీషియన్

భారతదేశం, మార్చి 24 -- హైదరాబాద్‌లో పట్టపగలు నడిరోడ్డుపై అడ్వకేట్ దారుణ హత్యకు గురయ్యారు. లాయర్ ఇజ్రాయిల్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు ఎలక్ట్రీషియన్ దస్తగిరి. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. లాయర్... Read More